Sunday, July 28, 2013

భద్రాచలం లోని సీతారామస్వామి దేవాలయాన్ని హై కోర్టు పోర్టుఫోలియో జడ్జి శ్రీ కె.జి.శంకర్ దంపతులు శనివారం దర్శించుకున్నారు.

భద్రాచలం లోని సీతారామస్వామి దేవాలయాన్ని హై కోర్టు పోర్టుఫోలియో జడ్జి శ్రీ కె.జి.శంకర్ దంపతులు శనివారం దర్శించుకున్నారు.ఆలయ ప్రధానార్చకులు జగన్నాధాచార్యులు,ఏ.ఇ.వొ.ప్రభాకర్ స్వాగతం పలికారు. కోవెల చుట్టూ వారు ప్రదక్షిణలు చేశారు.లక్ష్మీ తాయారు అమ్మవారిని దర్శించి ఆశిర్వచనాలు పొందారు.ఆ తరువాత శ్రీ రామదాసు చేయించిన నగలని మ్యూజియం లో వారు చూశారు.ఆ పిమ్మట ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు.వీరి వెంట జిల్లా జడ్జి శ్రీ సిద్ధార్ధి ,అడిషనల్ జడ్జి శ్రీ చిరంజీవ రావు,భద్రాచలం జ్యూడిషియల్ ఫష్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ శ్రీ జె.శ్రీనివాసరావు వున్నారు.  Click here for more

No comments:

Post a Comment

Thanks for your visit and comment.