Sunday, January 26, 2014

ఓటర్ల దినోత్సవం సంధర్భంగా రంగవల్లుల పోటీ



ది.25-1-2014 నాడు జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని భద్రాచలం లోని నందిగామపాడు గ్రామం లో మహిళలకి ముగ్గుల పోటీలు నిర్వహించారు.వి.ఆర్.ఓ. ఎస్.రమణ గారి గారి ప్రోత్సాహం మేరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో కోలాహలంగా ఈ పోటీలు జరిగాయి.అనేకమంది ఔత్సాహికులు  దీనిలో ఫాల్గొని చక్కని రంగవల్లులు తీర్చిదిద్దారు.ప్రధానోపాధ్యాయులు కాళేశ్వరరావు,శ్రినివాస్,మధుసూధనరావు గార్లు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.పవిత్ర,సాయిప్రసన్న,సాయిసంకీర్తి విజేతలుగా నిలిచారు.ఫాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహిక బహుమతులను అందించారు.

రంగవల్లులు తీర్చుతూ...





బహుమతులను అందిస్తున్న వి.ఆర్.ఓ. రమణ గారు...!    

  

No comments:

Post a Comment

Thanks for your visit and comment.